Close

    తాజా వార్తలు

    • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 09-05-2026 తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడనుంది. న్యాయ వివాదాలు పరిష్కరించుకోవాలనుకున్న కక్షిదారులు సమీప కోర్టు ప్రాంగణంలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి వారి వివాదాలనుఈ జాతీయలోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. New

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (APSLSA) గురించి

    1944 సంవత్సరంలోనే ఇంగ్లాండ్‌లో లార్డ్ రష్‌క్లిఫ్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. ఆ కమిటీ యొక్క ఉద్దేశ్యం — ఇంగ్లాండ్ మరియు వేల్స్‌లో పేద ప్రజలకు న్యాయ సలహా మరియు సహాయం అందించే సౌకర్యాలు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడం మరియు పేద ప్రజలు న్యాయ సలహా పొందే అవకాశాలు సులభంగా లభించేటట్లుగా అవసరమైన సిఫార్సులు చేయడం — అని ఉంది.

    ఈ కమిటీ 1945లో తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికను బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించింది. దాని ఫలితంగా 1949లో Legal Aid and Advice Act, 1949 అనే చట్టం అమల్లోకి వచ్చింది.

    పరిపాలన

    • Hon'ble Sri Justice Dhiraj Singh Thakur
    • MS. JUSTICE LISA GILL
    • HONOURABLE CHAIRMAN